బహుళ అంతస్తుల భవనంలో అగ్ని కీలలు
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శనివారం ఉదయం 20 అంతస్తుల నివాస భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 23 మంది గాయాలతో నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
ముంబయిలో ఆరుగురి మృతి
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని శనివారం ఉదయం 20 అంతస్తుల నివాస భవనంలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 23 మంది గాయాలతో నగరంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఉదయం 7 గంటల సమయంలో తాడ్దేవ్ ప్రాంతంలోని సచినమ్ హైట్స్లోని 19వ అంతస్తులో మంటలు వ్యాపించాయి. నల్లటి దట్టమైన పొగలు అలుముకున్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రాణభయంతో అపార్ట్మెంట్ వాసులు పరుగులు తీశారు. కొందరు మంటల్లో చిక్కుకున్నారు. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని రక్షించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి