‘గుడివాడ’ ఘటనపై కేసు నమోదు

తెదేపా నిజ నిర్ధారణ కమిటీ రాక సందర్భంగా గుడివాడలో చోటు చేసుకున్న ఘర్షణలో గాయపడిన తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేశ్‌ చౌదరి ఫిర్యాదు....

Published : 25 Jan 2022 04:58 IST

గుడివాడ, న్యూస్‌టుడే : తెదేపా నిజ నిర్ధారణ కమిటీ రాక సందర్భంగా గుడివాడలో చోటు చేసుకున్న ఘర్షణలో గాయపడిన తెదేపా నాయకుడు ముళ్లపూడి రమేశ్‌ చౌదరి ఫిర్యాదు మేరకు పెద్ది కిశోర్‌, హేమంత్‌కుమార్‌లపై కేసు నమోదు చేశారు. దీనిపై ఒకటో పట్ణణ పోలీస్‌స్టేషన్‌ సిబ్బంది వివరాలు వెల్లడించేందుకు ఇష్టపడటం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని