ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి
ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతల్నార్-తిమ్మాపురం అటవీ ప్రాంతాల మధ్య ఆదివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కోబ్రా 201 బెటాలియన్, డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా..
దుమ్ముగూడెం, న్యూస్టుడే: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతల్నార్-తిమ్మాపురం అటవీ ప్రాంతాల మధ్య ఆదివారం ఉదయం జరిగిన ఎదురు కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కోబ్రా 201 బెటాలియన్, డీఆర్జీ జవాన్లు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా.. తారసపడిన కొంతమంది మావోయిస్టులు కాల్పులకు దిగడంతో బలగాలూ ప్రతిస్పందించాయి. ఈ ఘటనలో ఓ మావోయిస్టు మృతి చెందగా, మిగిలినవారు తప్పించుకున్నారు. మృతి చెందిన మావోయిస్టు వివరాల కోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్