Telangana News: విద్యార్థినులను కరచిన ఎలుకలు!
నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన బాలికల గురుకుల వసతిగృహంలోని ఇద్దరు బాలికలు తమను ఎలుకలు కరిచాయంటూ సోమవారం స్థానిక పీహెచ్సీకి రావడంతో
దామరచర్ల గురుకుల పాఠశాలలో వరస ఘటనలతో కలకలం
దామరచర్ల, న్యూస్టుడే: నల్గొండ జిల్లా దామరచర్ల గిరిజన బాలికల గురుకుల వసతిగృహంలోని ఇద్దరు బాలికలు తమను ఎలుకలు కరిచాయంటూ సోమవారం స్థానిక పీహెచ్సీకి రావడంతో ఆందోళన రేగింది. ఇదే గురుకులానికి చెందిన 50 మంది విద్యార్థినులు కలుషిత ఆహారం కారణంగా శనివారం అస్వస్థతకు గురైన క్రమంలో తాజా ఘటన చోటుచేసుకోవటం కలకలం సృష్టించింది.. ఎలుక కరచిన బాలికలకు టీటీ ఇంజక్షన్ ఇచ్చినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు. వరుస ఘటనలపై విచారణ జరిపి సమగ్ర నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు