పిడుగు శబ్దాలకు ముగ్గురి మృతి
కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో రెండు చోట్ల బుధవారం రాత్రి పిడుగు శబ్దాలకు తండ్రీకుమారుడితోపాటు మరో యువకుడు మరణించారు.
హొళగుంద, న్యూస్టుడే: కర్నూలు జిల్లా హొళగుంద మండలంలో రెండు చోట్ల బుధవారం రాత్రి పిడుగు శబ్దాలకు తండ్రీకుమారుడితోపాటు మరో యువకుడు మరణించారు. హొళగుంద బీసీ కాలనీలోని ఓ రేకులకొట్టంలో నివసిస్తున్న సిద్దిక్ సాబ్ (71), కుమారుడు హుస్సేన్ సాబ్ (43) పిడుగు శబ్దానికి చనిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇదే మండలంలోని చిన్నహ్యేట గ్రామంలో వడ్డెరాజు (36) పిడుగు శబ్దానికి మరణించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడిన సమయంలో పిడుగు శబ్దాలు వినిపించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!