ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం
ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెక్కా
కొణిజర్ల, న్యూస్టుడే: ఆర్థిక ఇబ్బందులతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం తనికెళ్లలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మెక్కా మస్తాన్(42) ఏడాది క్రితం ఫైనాన్స్లో ట్రాక్టర్ తీసుకున్నారు. కొన్ని నెలలు కిస్తీలు చెల్లించారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యతో చెల్లించలేకపోయారు. వ్యవసాయంలోనూ అప్పులు కావడంతో మానసికంగా కుంగిపోయారు. ఆదివారం మధ్యాహ్నం పొలంలో లుంగీతో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మస్తాన్కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
-
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
-
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
-
నా దగ్గర అంత డబ్బు లేదు.. అందుకే పోటీ చేయట్లేదు: నిర్మలా సీతారామన్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/03/2024)
-
మాల్దీవుల్లో తాగునీటి కొరత.. టిబెట్ నుంచి 1500 టన్నుల నీరు పంపిన చైనా