పాతబస్తీ జ్యువెలరీ షాపులో అటవీశాఖ తనిఖీలు
అటవీ అధికారుల తనిఖీల్లో పాతబస్తీలోని ఓ జ్యువెలరీ దుకాణంలో ఏనుగు దంతాలతో చేసినవిగా భావిస్తున్న వస్తువులు దొరికాయి. కేరళ నుంచి ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు
ఈనాడు, హైదరాబాద్: అటవీ అధికారుల తనిఖీల్లో పాతబస్తీలోని ఓ జ్యువెలరీ దుకాణంలో ఏనుగు దంతాలతో చేసినవిగా భావిస్తున్న వస్తువులు దొరికాయి. కేరళ నుంచి ఏనుగు దంతాలతో చేసిన వస్తువులు హైదరాబాద్కు వెళుతున్నట్లు వైల్డ్లైఫ్ క్రైం కంట్రోల్ బ్యూరో నుంచి అందిన సమాచారంతో అటవీశాఖలోని యాంటీ పోచింగ్ స్క్వాడ్ అధికారులు శుక్రవారం చార్మినార్ సమీపంలోని ఓ దుకాణంలో తనిఖీలు చేశారు. ఏనుగు దంతాలతో చేసినవిగా భావిస్తున్న కొన్ని వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. యాంటీ పోచింగ్ స్క్వాడ్ రేంజ్ ఆఫీసర్ రమేశ్కుమార్ను ‘ఈనాడు’ వివరణ కోరగా, ప్రెస్ రిలీజ్ ఇస్తామని చెప్పారు కానీ శనివారం రాత్రి వరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ