ఆర్జీయూకేటీలో ప్రమాదం
బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మంజీర వసతి గృహంలో గురువారం ఫాల్స్సీలింగ్ పలకలు ఊడి పడటంతో పీయూసీ మొదటి సంవత్సరం
ఫాల్స్సీలింగ్ పలకలు ఊడిపడి విద్యార్థికి గాయాలు
ముథోల్, న్యూస్టుడే: బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. మంజీర వసతి గృహంలో గురువారం ఫాల్స్సీలింగ్ పలకలు ఊడి పడటంతో పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న దీమత్ అనే విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. తోటి విద్యార్థులు వెంటనే స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి పరిస్థితి నిలకడగా ఉందని ఆర్జీయూకేటీ అధికారులు తెలిపారు. విద్యార్థులు గతంలో ఆందోళన చేసినప్పుడు పీయూసీ మొదటి సంవత్సరం విద్యార్థులుండే గదులు, వసతి గృహాలకు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.అధికారులు ఎలాంటి మరమ్మతులు చేయించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!