ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ఎరువులు, పురుగు మందుల్ని అధిక ధరలకు విక్రయిస్తున్న 14 మంది వ్యాపారులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు.
14 మందిపై కేసులు నమోదు
ఈనాడు, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని అధిక ధరలకు విక్రయిస్తున్న 14 మంది వ్యాపారులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు కలిగి ఉన్న, సరైన ధ్రువపత్రాలు లేకుండా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా