ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

ఎరువులు, పురుగు మందుల్ని అధిక ధరలకు విక్రయిస్తున్న 14 మంది వ్యాపారులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు.

Published : 18 Aug 2022 04:23 IST

14 మందిపై కేసులు నమోదు

ఈనాడు, అమరావతి: ఎరువులు, పురుగు మందుల్ని అధిక ధరలకు విక్రయిస్తున్న 14 మంది వ్యాపారులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కేసులు నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 47 దుకాణాల్లో బుధవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు కలిగి ఉన్న, సరైన ధ్రువపత్రాలు లేకుండా విక్రయిస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని