రూ.500 కోసం స్నేహితుడి హత్య
ఇద్దరు స్నేహితుల మధ్య రూ.500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితుడి తల నరికిన నిందితుడు దాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. అస్సాం సోనిట్పుర్ జిల్లాలోని దయాల్పుర్ గ్రామంలో
తలనరికి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన నిందితుడు
ఈనాడు, గువాహటి: ఇద్దరు స్నేహితుల మధ్య రూ.500 కోసం మొదలైన గొడవ ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితుడి తల నరికిన నిందితుడు దాన్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి లొంగిపోయాడు. అస్సాం సోనిట్పుర్ జిల్లాలోని దయాల్పుర్ గ్రామంలో ఆగస్టు 15న అర్ధరాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. మాద్రి, హేమ్రామ్ స్నేహితులు. రూ.500 కావాలని మాద్రిని హేమ్రామ్ అడిగాడు. నిరాకరించిన మాద్రిని బెదిరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన మాద్రి తన దగ్గర ఉన్న కత్తితో హేమ్రామ్ మెడపై వేటు వేసి తన తల నరికేశాడు. దాన్ని సంచిలో పట్టుకొని 10 కి.మీ. నడిచి పోలీస్ స్టేషన్కు చేరుకుని లొంగిపోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏయూని వదలని ‘జగనన్న’ పాట వీడియో
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. ఎయిర్పోర్టు రన్వేపై వీడియో చిత్రీకరించి..
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు