కోయంబత్తూరులో పెట్రోల్‌ బాంబుల కలకలం

కోయంబత్తూరు నగరంలోని భాజపా కార్యాలయంపై దుండగులు పెట్రోలు బాంబులతో దాడి చేశారు. నగరంలోని చిట్టపుదూర్‌ ప్రాంతంలో ఉన్న కార్యాలయంపై గుర్తు

Published : 24 Sep 2022 05:14 IST

భాజపా కార్యాలయంపై దాడి

చెన్నై (కోయంబత్తూరు), న్యూస్‌టుడే: కోయంబత్తూరు నగరంలోని భాజపా కార్యాలయంపై దుండగులు పెట్రోలు బాంబులతో దాడి చేశారు. నగరంలోని చిట్టపుదూర్‌ ప్రాంతంలో ఉన్న కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు శుక్రవారం పెట్రోలు బాంబులు విసిరారు. ఆ తరువాత టౌన్‌ హాల్‌ వద్ద వస్త్ర దుకాణంపై దాడి చేశారు. తెల్లవారుజామున వంద అడుగుల రోడ్డులోని భాజపా రత్నపురం అధ్యక్షుడి దుకాణంపై కూడా దాడి చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని