170 మంది పీఎఫ్‌ఐ కార్యకర్తల అరెస్టు

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధం ఉన్న 170 మంది కార్యకర్తలను మంగళవారం దేశవ్యాప్తంగా అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, దిల్లీ, మహారాష్ట్ర,

Updated : 28 Sep 2022 06:16 IST

దిల్లీ: ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)తో సంబంధం ఉన్న 170 మంది కార్యకర్తలను మంగళవారం దేశవ్యాప్తంగా అరెస్టు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, గుజరాత్‌, దిల్లీ, మహారాష్ట్ర, అస్సాం, మధ్యప్రదేశ్‌, జమ్మూ-కశ్మీర్‌, కేరళ  రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ దాడుల్లో ఎక్కువగా స్థానిక పోలీసు బృందాలు పాల్గొన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇచ్చిన సమాచారంతో కేంద్ర హోం శాఖ పర్యవేక్షణలో ఈ సోదాలు జరుగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని