Crime News: మహిళపై ముగ్గురు వైద్యుల అత్యాచారం!
ముగ్గురు వైద్యులు కలిసి ఓ మహిళను రేప్ చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. ఓ బస్తీలోని ఆస్పత్రికి చెందిన వైద్యుడు... లఖ్నవూకు చెందిన ఓ మహిళను సోషల్ మీడియా ద్వారా పరిచయం
ముగ్గురు వైద్యులు కలిసి ఓ మహిళను రేప్ చేసిన ఘటన ఉత్తర్ప్రదేశ్లో వెలుగుచూసింది. ఓ బస్తీలోని ఆస్పత్రికి చెందిన వైద్యుడు... లఖ్నవూకు చెందిన ఓ మహిళను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాడు. ఆమెను తన ఆస్పత్రికి పిలిచాడు. ఆగస్టు 10న వచ్చిన ఆమెను.. తన హాస్టల్ రూముకు తీసుకెళ్లాడు. అక్కడే తన ఇద్దరు సహచర వైద్యులతో కలిసి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం