ఎయిర్గన్తో కుక్కను కాల్చిన పాస్టర్
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన ఓ చర్చి పాస్టర్ తన ఎయిర్గన్తో కుక్కను కాల్చి చంపారు. శుక్రవారం సాయంత్రం మిషనరీ ఆవరణలోని కుక్కలపై బయటి నుంచి వచ్చిన శునకం దాడిచేసి కరుస్తుండగా.. పాస్టర్ దాన్ని తన ఎయిర్గన్తో కాల్చిచంపారు.
నందిగామ గ్రామీణం, న్యూస్టుడే: ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అడవిరావులపాడు గ్రామానికి చెందిన ఓ చర్చి పాస్టర్ తన ఎయిర్గన్తో కుక్కను కాల్చి చంపారు. శుక్రవారం సాయంత్రం మిషనరీ ఆవరణలోని కుక్కలపై బయటి నుంచి వచ్చిన శునకం దాడిచేసి కరుస్తుండగా.. పాస్టర్ దాన్ని తన ఎయిర్గన్తో కాల్చిచంపారు. గతంలో ఆయన ఏపీఎస్పీ 13వ బెటాలియన్లో కానిస్టేబుల్గా పనిచేశారు. ప్రస్తుతం పాస్టర్గా ఉన్నారు. కుక్కను చంపిన విషయాన్ని గ్రామస్థులు పోలీసులకు తెలిపారు. పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Ashwini Vaishnaw: 2026లో బుల్లెట్ రైలు పరుగులు.. త్వరలోనే ‘మేడిన్ ఇండియా’ చిప్
-
IPL-SRH: సన్రైజర్స్ హైదరాబాద్కు షాక్.. మూడు మ్యాచ్లకు కీలక ఆటగాడు దూరం
-
AP News: కాంగ్రెస్లో చేరిన వైకాపా ఎమ్మెల్యే
-
Hanu Man: ఓటీటీలో ‘హనుమాన్’ క్రేజ్ మామూలుగా లేదుగా.. 2024లో ఇదో సరికొత్త రికార్డు
-
Bengaluru: బెంగళూరులో పేలుడు పదార్థాలు స్వాధీనం
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు