ఇసుక మాఫియా ఘాతుకం.. కారుతో ఢీకొట్టి ఆర్టీఐ కార్యకర్త కుమారుడి హత్య
గుజరాత్లోని కచ్ జిల్లాలో ఇసుక మాఫియాకు చెందిన ఓ వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు.
భుజ్: గుజరాత్లోని కచ్ జిల్లాలో ఇసుక మాఫియాకు చెందిన ఓ వ్యక్తి కిరాతకంగా ప్రవర్తించాడు. ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న తనపై ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేశాడన్న కక్షతో రమేశ్ బాలియా అనే సమాచార హక్కు (ఆర్టీఐ) కార్యకర్త ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని కారుతో వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఈ ఘటనలో రమేశ్కు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన కుమారుడు నరేంద్ర (24) మృత్యువాతపడ్డాడు. ఈ నెల 3న చోటుచేసుకున్న ఈ దారుణం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుణ్ని నావల్సిన్హ్ జడేజాగా పోలీసులు గుర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం
-
కేజ్రీవాల్పై వ్యాఖ్యలు.. మరోసారి అమెరికాకు భారత్ కౌంటర్