Andhra News: సీఎం సతీమణిపై సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టారనే ఆరోపణలతో కేసు
ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ‘భారతి పే’ అంటూ పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలువురిపై ఏపీ సీఐడీ కేసు నమోదుచేసింది.
ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి సతీమణి భారతి పేరుతో సామాజిక మాధ్యమాల్లో ‘భారతి పే’ అంటూ పోస్టులు పెట్టారనే ఆరోపణలతో పలువురిపై ఏపీ సీఐడీ కేసు నమోదుచేసింది. గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు రావిపాటి సాయికృష్ణ, తెలంగాణకు చెందిన ప్రతాపనేని అర్జున్, మరికొందరిపై గుంటూరుకు చెందిన షేక్ రబ్బానీ, షేక్ మస్తాన్ షరీఫ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐడీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్