Jangaon: గొంతులో ఆమ్లెట్‌ ఇరుక్కొని ఒకరి మృతి

మద్యం తాగుతున్న వ్యక్తి గొంతులో ఆమ్లెట్‌ ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు. ఈ సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో గురువారం చోటు చేసుకుంది.

Updated : 04 Nov 2022 07:58 IST

బచ్చన్నపేట, న్యూస్‌టుడే: మద్యం తాగుతున్న వ్యక్తి గొంతులో ఆమ్లెట్‌ ఇరుక్కుపోవడంతో మృతి చెందాడు. ఈ సంఘటన జనగామ జిల్లా బచ్చన్నపేటలో గురువారం చోటు చేసుకుంది. బచ్చన్నపేటకు చెందిన ఈదులకంటి భూపాల్‌రెడ్డి (38) స్థానిక మద్యం దుకాణంలోని అనుమతి గదిలో కూర్చొని మద్యం తాగుతున్నాడు. తాను తింటున్న ఆమ్లెట్‌ గొంతులో ఇరుక్కుపోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని