Cheating: ట్రాన్స్జెండర్ను మోసగించిన ప్రియుడు
హైదారాబాద్కు చెందిన షబ్నమ్ అనే ట్రాన్స్జెండర్ను మధ్యప్రదేశ్కు చెందిన ఆమె ప్రియుడు మోసగించాడు.
రూ.12లక్షలతో ఉడాయింపు
బురహాన్పుర్: హైదారాబాద్కు చెందిన షబ్నమ్ అనే ట్రాన్స్జెండర్ను మధ్యప్రదేశ్కు చెందిన ఆమె ప్రియుడు మోసగించాడు. రూ.12 లక్షల విలువైన నగదు, ఆభరణాలు తీసుకొని పారిపోయాడని ఆమె బురహాన్పుర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. షబ్నమ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె జుబేర్ అనే వ్యక్తితో హైదరాబాద్లో 8 ఏళ్లుగా సహజీవనం చేస్తోంది. అక్టోబరు 22-25 మధ్య ఆమె ఇంట్లో లేనప్పుడు జుబేర్ నగదు, ఆభరణాలు తీసుకుని కనిపించకుండా పోయాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు