అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
సాగు కోసం చేసిన అప్పులు అధికమవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడుజిల్లా మాచర్ల మండలం రాయవరంలో సోమవారం చోటుచేసుకుంది.
రాయవరం (మాచర్ల గ్రామీణ), న్యూస్టుడే: సాగు కోసం చేసిన అప్పులు అధికమవడంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన పల్నాడుజిల్లా మాచర్ల మండలం రాయవరంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన జగడాల మల్లికార్జునరావు(35) తన మూడెకరాల సొంత పొలంతోపాటు ఎకరన్నర కౌలుకు తీసుకొని పంటసాగు కోసం అప్పులు చేశారు. ఈ క్రమంలో రూ.7లక్షల వరకు అప్పులున్నట్లు తెలిసింది. ఒత్తిడి తట్టుకోలేక ఇంటివద్ద పురుగుమందు తాగారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Money Garland: వరుడు గుర్రమెక్కుతుండగా.. డబ్బుల దండతో పరార్!
-
General News
Telangana News: తెలంగాణలో 41 మంది డీఎస్పీల బదిలీ
-
World News
Britain: లండన్ నగరంలో ఇంటి అద్దె.. నెలకు రూ.3 లక్షలట..!
-
Crime News
Crime News: పోలీసులుగా నటించి.. 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం!
-
Sports News
IND vs PAK: ఆసియా కప్ 2023.. గందరగోళానికి తెరపడాలంటే అదే సరైన విధానం: అక్రమ్
-
World News
USA: కాలిఫోర్నియాలో మళ్లీ కాల్పులు.. ముగ్గురి మృతి!