అటవీశాఖ తనిఖీ కేంద్రం నుంచి 17 తుపాకుల లూటీ
మధ్యప్రదేశ్లోని బుర్హాన్పుర్ జిల్లాలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి 17 తుపాకులను దోచుకెళ్లారు.
మధ్యప్రదేశ్లో ఘటన
బుర్హాన్పుర్: మధ్యప్రదేశ్లోని బుర్హాన్పుర్ జిల్లాలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన తనిఖీ కేంద్రంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి 17 తుపాకులను దోచుకెళ్లారు. నవ్రా అటవీ ప్రాంతంలోని బక్డి పోస్ట్లో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. 15నుంచి 20 మంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నట్లు అధికారులు మంగళవారం వెల్లడించారు. ఇక్కడ అటవీ భూముల ఆక్రమణలు, అనధికారికంగా చెట్ల నరికివేతను అరికట్టేందుకు కొద్ది రోజులుగా అటవీశాఖ బృందాలు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటన జరగడం చర్చనీయాంశమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్కు సమయం లేదు.. అందుకే ఈ ప్రయత్నాలు! : పూరి
-
టెలికాం శాఖ పేరుతో కాల్స్ వస్తున్నాయా..? అయితే జాగ్రత్త..!
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో డెత్ మిస్టరీని ఛేదించిన పోలీసులు
-
బ్యాంకులు, ఎల్ఐసీ కార్యాలయాలు.. ఈ శని, ఆదివారాల్లో తెరిచే ఉంటాయ్!
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ