పగతో బాలికపై హత్యాచారం
ఓ వ్యక్తి కొట్టాడన్న పగతో అతని 9 ఏళ్ల కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశాడు 15 ఏళ్ల బాలుడు. మహారాష్ట్ర ఠాణేలో ఈ దారుణం జరిగింది.
ఓ వ్యక్తి కొట్టాడన్న పగతో అతని 9 ఏళ్ల కుమార్తెను అత్యాచారం చేసి హత్య చేశాడు 15 ఏళ్ల బాలుడు. మహారాష్ట్ర ఠాణేలో ఈ దారుణం జరిగింది. బాలిక తండ్రిపై పగ పెంచుకున్న బాలుడు ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. మొదట బాలికను తీవ్రంగా హింసించిన అనంతరం అత్యాచారం చేసి గొంతు కోసి హత్య చేశాడు. ‘‘గురువారం ఉదయం కళ్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలోని హౌసింగ్ కాంప్లెక్స్ వద్ద ఓ బాలిక మృతదేహం ఉందని సమాచారం అందింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గంట వ్యవధిలోనే కేసును ఛేదించాం. నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు, ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేశాం’’ అని పోలీసులు తెలిపారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!
-
Sports News
IPL 2023: అప్పటికల్లా.. ఫుట్బాల్ లీగ్ కంటే అతిపెద్ద ఈవెంట్ ఐపీఎల్ అవుతుంది: స్ట్రాస్
-
World News
Hong Kong: 5 లక్షల విమాన టికెట్లు ఫ్రీ.. పర్యాటకులకు హాంకాంగ్ ఆఫర్!
-
Movies News
Pawan Kalyan: సినిమాల నుంచి అప్పుడే రిటైర్డ్ అవ్వాలనుకున్నా.. నా పెళ్లిళ్లు అనుకోకుండానే..!: పవన్ కల్యాణ్
-
Politics News
Nitin Gadkari: నితిన్ గడ్కరీ ఇలాకాలో భాజపాకి ఎదురుదెబ్బ
-
Crime News
Andhra News: విజయవాడలో విషాదం.. వాటర్ హీటర్ తగిలి తండ్రి, కుమార్తె మృతి