విద్యుదాఘాతానికి ఏనుగు మృతి
చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె సమీప మామిడి తోటలో విద్యుదాఘాతంతో 20ఏళ్ల ఏనుగు మరణించింది.
బంగారుపాళ్యం: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలివారిపల్లె సమీప మామిడి తోటలో విద్యుదాఘాతంతో 20ఏళ్ల ఏనుగు మరణించింది. ఈ సంఘటన శుక్రవారం సాయంత్రం ఆలస్యంగా వెలుగుచూసింది. నాలుగు ఏనుగుల గుంపు నుంచి విడిపోయిన ఒంటరి ఏనుగు మేత కోసం టేకుమంద అటవీ ప్రాంతం మొగిలివారిపల్లె సమీపంలోని మామిడితోటపై గురువారం రాత్రి దాడి చేసింది. ఆపై టేకుమంద అటవీ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నంలో తోటలో ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ తగిలి విద్యుదాఘాతానికి గురై మరణించింది. దీన్ని శుక్రవారం సాయంత్రం గుర్తించి అటవీ అధికారులకు గ్రామస్థులకు సమాచారం ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్