కోదాడలో దారుణం.. కూల్‌డ్రింక్‌ ఇచ్చి యువతిపై మూడ్రోజులుగా అత్యాచారం!

సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి

Updated : 18 Apr 2022 18:52 IST

కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడలో దారుణం జరిగింది. కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఓ యువతిపై ఇద్దరు యువకులు మూడ్రోజులుగా అత్యాచారానికి ఒడిగట్టారు. మూడ్రోజుల తర్వాత యువతి బంధువులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చేరిన యువతికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితుల్లో ఒకరు తెరాస కౌన్సిలర్ కుమారుడిగా గుర్తించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు