ఆ విమానంలో RDXఉందంటూ పోలీసులకు కాల్!
విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఆకతాయిలు చేసిన ఫోన్ కాల్ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుబాయి- ముంబయి విమానంలో........
ముంబయి విమానాశ్రయంలో కలకలం
ముంబయి: విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయంటూ ఆకతాయిలు చేసిన ఫోన్ కాల్ ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు దుబాయి- ముంబయి విమానంలో సోదాలు చేయగా ఏమీ దొరకలేదని వెల్లడైంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి - ముంబయి విమానంలో ఆర్డీఎక్స్ ఉందంటూ ఓ ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన అధికారులు విమానాశ్రయం వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. విమానంలో సోదాలు చేయగా.. ఏమీ దొరకలేదు. దర్యాప్తులో దీన్ని ఫేక్ ఫోన్కాల్గా గుర్తించాం’’ అని పేర్కొన్నారు. ముంబయి పోలీసులకు ఇలాంటి నకిలీ ఫోన్కాల్స్ కొత్తేమీకాదు. గతంలో కూడా ఇలాంటి కాల్స్ వచ్చాయి. జూన్లో మహారాష్ట్ర సచివాలయంలో బాంబు పెట్టినట్టు 53 ఏళ్ల వ్యక్తి ప్రభుత్వానికి ఈ-మెయిల్ చేసి అరెస్టయ్యాడు. చివరకు తన కొడుకుకు స్కూల్లో అడ్మిషన్ దొరకకపోవడంతో తీవ్ర ఆవేదనతోనే ఇలా చేశానని పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
అప్పుల బాధతో ఓ రైతు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాగట్లపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. -
ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల ఘాతుకం
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఓ సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. అసిస్టెంట్ కమాండెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. -
ఆకర్షణీయమైన ఆఫర్లతో మోసాలు!
కంట్రీక్లబ్ సభ్యత్వం పేరిట నిర్వాహకులు ఆకర్షణీయమైన ఆఫర్లను తెరపైకి తెచ్చి రూ.కోట్ల మేర మోసాలకు పాల్పడుతున్నారంటూ హైదరాబాద్ సోమాజీగూడకు చెందిన న్యాయవాది శ్రీనివాస్ చౌదరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
యువతి నోరు మూయించి.. నెల రోజులు అత్యాచారం!
మధ్యప్రదేశ్లోని గుణ ప్రాంతంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పొరుగింటి వ్యక్తి ఓ యువతిని నెల రోజులపాటు బంధించి, అత్యాచారానికి పాల్పడ్డాడు. -
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!