Crime News: విశాఖపట్నం రైల్వేస్టేషన్లో కిడ్నాప్ కలకలం
విశాఖ రైల్వే స్టేషన్లో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తల్లి నిద్రపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించారు.

విశాఖపట్నం: విశాఖ రైల్వే స్టేషన్లో ఏడాదిన్నర బాలుడి కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. తెలంగాణలోని యాదాద్రి జిల్లా నుంచి నిన్న రాత్రి రైల్లో ఏడాదిన్నర కుమారుడితో కలిసి గర్భిణి విశాఖ చేరుకుంది. బుధవారం రాత్రి నుంచి విశాఖ రైల్వే స్టేషన్లోనే ఉంది. రైల్వే స్టేషన్లో తల్లి నిద్రపోయిన సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలుడిని అపహరించారు. తనతో పాటు స్టేషన్లో ఉన్న ఒడిశా జంట బాలుడిని కిడ్నాప్ చేశారని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన రైల్వే పోలీసులు సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్కు చేదు అనుభవం.. ప్రెస్మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు
-
ODI World Cup: ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ జట్టు నుంచి అగర్ ఔట్.. సూపర్ ఫామ్లో ఉన్న ఆటగాడికి చోటు