ఫోన్‌ను పట్టుకోబోయి మృత్యు ఒడికి..

సెల్‌ఫోన్‌ పట్టుకోబోయి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గాజువాక పెదనడుపూరులో చోటుచేసుకుంది. కన్నయ్య(35) అనే వ్యక్తి బావి వద్ద నిలబడి కాల్‌ మాట్లాడుతుండగా సెల్‌ఫోన్‌ జారి బావిలో పడింది. బావిలోకి జారిపడిన ఫోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ కన్నయ్య బావిలో పడి మృతి

Published : 27 Jul 2020 01:34 IST

విశాఖపట్నం: సెల్‌ఫోన్‌ పట్టుకోబోయి బావిలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన గాజువాక పెదనడుపూరులో చోటుచేసుకుంది. కన్నయ్య (35) అనే వ్యక్తి బావి వద్ద నిలబడి కాల్‌ మాట్లాడుతుండగా సెల్‌ఫోన్‌ జారి బావిలో పడింది. బావిలోకి జారిపడిన ఫోన్‌ను పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ కన్నయ్య బావిలో పడి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని