Andhra News: నెల్లూరు కోర్టులో చోరీ.. పాత సామాన్ల దొంగల పనే: ఎస్పీ విజయరావు
నెల్లూరు కోర్టు సముదాయంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసును ఛేదించామని చెప్పారు.
నెల్లూరు: నెల్లూరు కోర్టు సముదాయంలో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశామని జిల్లా ఎస్పీ విజయరావు తెలిపారు. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసును ఛేదించామని చెప్పారు. దొంగలు కోర్టులో సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని తెలిపారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు దర్యాప్తు వివరాలను ఎస్పీ వెల్లడించారు. కంప్యూటర్లు, ఇనుప, పాత సామాన్లు దొంగతనం చేసే ముఠాలోని ఇద్దరు వ్యక్తులు చోరీ చేసినట్లు చెప్పారు.
‘‘బెంచ్ క్లర్క్ నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్పై 14 కేసులున్నాయి. ఆత్మకూరు బస్టాండ్ వద్ద నిందితులను అరెస్ట్ చేశాం. నిందితుల నుంచి ట్యాబ్, ల్యాప్టాప్, 4 సెల్ఫోన్లు, 7 సిమ్కార్డులు స్వాధీనం చేసుకున్నాం. పక్కా ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశాం. పొలిటికల్ రూమర్స్ గురించి మాట్లాడబోం.. ఆధారాలతో మాత్రమే మాట్లాడతాం’’ అని ఎస్పీ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై రాయి విసిరిన కేసులో నిందితుడు సతీష్ అరెస్టు
విజయవాడలో రోడ్షో నిర్వహిస్తుండగా సీఎం జగన్పై రాయితో దాడిచేసిన కేసులో ఒక నిందితుడిని పోలీసులు అరెస్టు చూపించారు. -
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
ఏటీఎంలలో నగదు నింపే సీఎంఎస్ వాహనం నుంచి రూ.64 లక్షలు చోరీ చేసిన ఓ వ్యక్తి వాటిని మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో చోటుచేసుకుంది. -
డిప్యూటీ మేయర్ కారు షెడ్లో మద్యం
ఎన్నికల నామినేషన్ మొదటి రోజే వైకాపా నేతకు చెందిన స్థలంలో అక్రమంగా ఉంచిన 170 కేసుల మద్యం పట్టుబడింది. -
వేటగాళ్ల ఉచ్చుకు ఏనుగు బలి
వన్యప్రాణుల కోసం వేటగాళ్లు అమర్చిన విద్యుత్ ఉచ్చు తగిలి ఓ ఏనుగు మృతి చెందింది. చిత్తూరు జిల్లా గంగవరం మండలం బూడిదపల్లె శివారులో గురువారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. -
అనిశాకు చిక్కిన అయిదుగురు ఉద్యోగులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం రెండు వేర్వేరు ఘటనల్లో అయిదుగురు అధికారులు లంచం తీసుకుంటూ అనిశాకు పట్టుబడ్డారు. -
బాలుడి మృతదేహాన్ని పాతిపెట్టి.. బతికున్నట్లు తల్లిని నమ్మించి..!
నాటు వైద్యం వికటించి ఓ బాలుడు మూడున్నరేళ్ల క్రితమే మృతిచెందగా.. విషయం బయటకు పొక్కనీయకుండా, అతను బతికే ఉన్నట్లు ఆ బాలుడి తల్లిని నమ్మిస్తూ ఆమె భర్త, నాటు వైద్యుడు కలిసి వేధించిన ఉదంతమిది. -
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కుమార్తెపై ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె ప్రాణాలు కోల్పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు