Hyderabad: డ్రైవర్కు గుండెపోటు.. కారును ఢీకొట్టిన లారీ
హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్కు గుండెపోటు రావడంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది.

రాజేంద్రనగర్: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్లో లారీ బీభత్సం సృష్టించింది. డ్రైవర్కు గుండెపోటు రావడంతో ఆగి ఉన్న కారును ఢీకొట్టింది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ధాన్యం లోడుతో లారీ కర్నూలు నుంచి హైదరాబాద్ వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. డ్రైవర్ లారీలోనే మృతిచెందాడు. మరోవైపు కారులో కొంత భాగం దెబ్బతినగా.. అందులో ఉన్న వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ డ్రైవర్కు గుండెపోటు రావడంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు ధ్రువీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Liquor policy: ఏపీలో మద్యం విధానం ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ
-
Congress: తెలంగాణలో విద్యార్థులకు ఉచిత ఇంటర్నెట్ సదుపాయం: కాంగ్రెస్
-
Vijay Antony: బాధతో జీవించడం అలవాటు చేసుకున్నా: విజయ్ ఆంటోనీ
-
Akasa Air: సోషల్ మీడియాలో బాంబు బెదిరింపు..! విమానం ‘ఎమర్జెన్సీ ల్యాండింగ్’
-
Master Peace: నిత్యా మేనన్ ‘మాస్టర్పీస్’ విడుదల అప్పుడే.. ట్రైలర్ చూశారా!
-
CEO Telangana: ‘ఓటరు సహాయ మిత్ర’ పేరుతో చాట్బాట్.. అందుబాటులోకి తెచ్చిన ఈసీ