Road Accident: బస్సు- లారీ ఢీ.. తొమ్మిది మంది దుర్మరణం

కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హుబ్బళ్లి శివారులో బస్సు- లారీ ఢీకొన్నాయి. 

Updated : 24 May 2022 09:04 IST

హుబ్బళ్లి: కర్ణాటకలో ఘోర ప్రమాదం జరిగింది. హుబ్బళ్లి శివారులో బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో తొమ్మది మంది మృతిచెందారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని