Vizianagaram: నగల దుకాణంలో చోరీ.. 5 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లిన దొంగలు

విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంట స్తంభం వద్ద ఉన్న రవి జువెలర్స్ దుకాణంలో 5 కిలోల బంగారు ఆభరణాలను

Published : 24 Feb 2022 01:33 IST

విజయనగరం: విజయనగరంలో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని గంట స్తంభం వద్ద ఉన్న రవి జువెలర్స్ దుకాణంలో 5 కిలోల బంగారు ఆభరణాలను దొంగలు దోచుకెళ్లారు. ఘటనాస్థలిని విజయనగరం డీఎస్పీ, సీఐ పరిశీలించారు. దుకాణం పైనుంచి దుండగులు లోపలికి ప్రవేశించి.. ఈ చోరీకి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని