200 కిలోల గంజాయి పట్టివేత

భద్రాచలం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులు బర్ల శ్రీకాంత్‌, అనిరుధ్‌, వినయ్‌లను పోలీసులు అదుపులోకి

Published : 26 Jul 2020 23:25 IST

కొత్తగూడెం: భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. భద్రాచలం అటవీశాఖ చెక్‌పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. కారులో తరలిస్తున్న 200 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులు బర్ల శ్రీకాంత్‌, అనిరుధ్‌, వినయ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి హైదరాబాద్‌కు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని