Crime News: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఐదుగురు స్మగ్లర్లను కస్టమ్స్‌ అధికారులు  అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.59 లక్షలు, 800 సిగరెట్లు, 830 ఈ-సిగరెట్లు, బ్యూటీ క్రీమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు.

Published : 30 Jun 2022 00:10 IST

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఐదుగురు స్మగ్లర్లను కస్టమ్స్‌ అధికారులు  అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.59 లక్షలు, 800 సిగరెట్లు, 830 ఈ-సిగరెట్లు, బ్యూటీ క్రీమ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.24.29 లక్షలు ఉంటుందని  అధికారులు తెలిపారు. స్మగ్లర్లు బహ్రెయిన్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. ఐదుగురిపై కేసు నమోదు చేసి కస్టమ్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని