‘తీన్మార్ మల్లన్నపై కేసుల్లో 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి’
చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న)పై వేధింపులు, నమోదు చేసిన కేసులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ను
ఈనాడు, దిల్లీ: చింతపండు నవీన్కుమార్ (తీన్మార్ మల్లన్న)పై వేధింపులు, నమోదు చేసిన కేసులపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీజీపీ, హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ను జాతీయ బీసీ కమిషన్ (ఎన్సీబీసీ) ఆదేశించింది. ఈ మేరకు ఎన్సీబీసీ సభ్యుడు తల్లోజు ఆచారి నోటీసులు జారీ చేశారు. తనపై పోలీసులు 30కిపైగా తప్పుడు కేసులు మోపారని తీన్మార్ మల్లన్న ఎన్సీబీసీకి లేఖ రాశారు. లేఖకు ఎన్సీబీసీ సభ్యుడు ఆచారి స్పందించారు. 15 రోజుల్లోగా నివేదిక సమర్పించకపోతే కమిషన్కు ఉన్న అధికారాలతో విచారణకు ప్రత్యక్షంగా హాజరుకావాలంటూ సమన్లు జారీ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM