Crime News: నటి చౌరాసియాపై దాడి కేసు.. పోలీసుల అదుపులో పాత నేరస్థులు
సినీనటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం రాత్రి బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద చౌరిసియాపై దాడి చేసిన నిందితుడు ఆమె
హైదరాబాద్: సినీనటి చౌరాసియాపై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆదివారం రాత్రి బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద చౌరిసియాపై దాడి చేసిన నిందితుడు ఆమె యాపిల్ ఫోన్ ఎత్తుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యూసఫ్గూడ, కృష్ణానగర్కు చెందిన 70 మంది పాతనేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సినీకార్మికులుగా చేస్తూ నేర చరిత్ర ఉన్నవారి వివరాలను సేకరిస్తున్నారు. సాంకేతిక ఆధారాలు లభ్యం కాకపోవడంతో కేసు దర్యాప్తులో జాప్యం జరుగుతోంది. క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో చౌరాసియా యాపిల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టు పోలీసులు గుర్తించారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లోని సీసీ కెమెరాల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదు. దీంతో పోలీసులు సాంకేతికతను పక్కన పెట్టి శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెచ్చిపోయిన ఇసుక మాఫియా
వైకాపా నాయకుల కనుసన్నల్లో సాగుతున్న ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయింది. విచ్చలవిడిగా సాగుతున్న అక్రమ తవ్వకాల వల్ల బోర్లు ఎండిపోతున్నాయంటూ అడ్డు చెప్పిన గ్రామస్థులపై వైకాపా కార్యకర్తలు ఇనుప రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి గాయపరిచారు. -
వైకాపా ప్రచార సామగ్రి, రెండు వాహనాల సీజ్
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కట్టెంపూడిలో ఓ ప్రైవేట్ కల్యాణ మండపంలో నిబంధనలకు విరుద్ధంగా వైకాపా ఎన్నికల ప్రచార సామగ్రిని నిల్వ చేశారని కొందరు శుక్రవారం ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. -
జాతీయ రహదారిపై లారీ బీభత్సం
అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని లంకెలపాలెం జాతీయ రహదారి కూడలిలో శుక్రవారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. -
లైంగిక వేధింపులకు విద్యార్థిని బలి
‘‘నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే..? ఈ కళాశాలలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా.. అని మీరు అనొచ్చు. -
ఎన్నికల నిధి ఇవ్వాలంటూ బెదిరింపులు
ఎన్నికల నిధి ఇవ్వాలంటూ తమను బెదిరించారని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుపై శుక్రవారం గుంటూరు కొత్తపేట పోలీసులు కేసు నమోదుచేశారు. -
అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడిన వాలంటీర్
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి పంచాయతీ బుడ్డపల్లెలో గ్రామ వాలంటీర్ తమ్మిశెట్టి నారాయణ అక్రమంగా మద్యాన్ని విక్రయిస్తూ శుక్రవారం పోలీసులకు పట్టుబడ్డాడు. -
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నయవంచన!
గ్రూప్-1తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని పలువురు నిరుద్యోగులను మోసంచేసిన ముఠాలో ఒకరిని హనుమకొండ సుబేదారి పోలీసులు అరెస్టుచేశారు. -
నకిలీ వైద్యులు.. అనుమతుల్లేని క్లినిక్లు!
వారు అసలు వైద్యులే కాదు.. ఎంబీబీఎస్ పట్టానే ఉండదు.. అయినా వైద్యుల పేరుతో చలామణి అవుతున్నారు. ఏకంగా క్లినిక్లు తెరిచి అన్ని రకాల రోగాలకు చికిత్సలు చేస్తున్నారు. -
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కార్మిక శాఖ అధికారికి రెండేళ్ల జైలుశిక్ష
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కార్మికశాఖ అధికారికి హైదరాబాద్ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. -
మున్నంగి ఇసుక రీచ్లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్కు అనుమతి లేదు.. ఈసీ
-
అటు ప్రసవం.. ఇటు శివస్తోత్రం
-
రైలు ప్రయాణికుడి సెల్ఫీతో.. డెత్ మిస్టరీ ఛేదించిన పోలీసులు
-
చెరువులో ఈతకు పోతే.. గొంతులో చేప ఇరుక్కొంది!
-
‘వైకాపాకు వ్యతిరేకంగా పనిచేస్తే తిరిగి విదేశాలకు వెళ్లలేరు’
-
‘చీర అందిందా? బాగుందా? ఓటు మాకేనా?’