Ap Crime News: ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకిన దంపతులు

పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో దూకి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య

Updated : 01 Aug 2021 16:59 IST

యలమంచిలి: పశ్చిమ గోదావరి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని యలమంచిలి మండలం చించివాడ వంతెన వద్ద గోదావరిలో దూకి దంపతులు సహా ఇద్దరు పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురుకు చెందిన భార్యాభర్తలు సతీశ్‌, సంధ్య, వారి పిల్లలు జశ్విన్(4), బిందుశ్రీ (2)గా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు