Crime News: దారుణం.. హైదరాబాద్‌లో రెండేళ్ల కుమారుడిని చంపిన తండ్రి

హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జాకీర్‌ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు...

Updated : 17 Sep 2021 20:06 IST

లంగర్‌హౌస్‌: హైదరాబాద్‌ లంగర్‌హౌస్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. జాకీర్‌ అనే వ్యక్తి తన రెండేళ్ల కుమారుడిని గొంతు కోసి అతి దారుణంగా హతమార్చాడు. హత్య చేసిన తర్వాత జాకీర్‌ అక్కడనుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని