Crime news: రాజేంద్రనగర్‌లో దారుణం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో ... గత 15 రోజులుగా...

Published : 23 Sep 2021 01:51 IST

హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో దారుణం జరిగింది. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్య మృతి చెందడంతో ... గత 15 రోజులుగా కుమార్తెపై తండ్రి అఘాయిత్యం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు నిందితుడికి దేహశుద్ధి చేశారు. స్థానికుల సాయంతో బాధితురాలు డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని