Crime News: చౌటుప్పల్‌లో ఎరువుల లారీ అపహరణ

యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం రాత్రి లారీ అపహరణకు గురైంది.

Published : 29 Dec 2021 01:44 IST

చౌటుప్పల్‌: యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో మంగళవారం రాత్రి లారీ అపహరణకు గురైంది. యూరియా బస్తాల లోడుతో ఉన్న లారీని దుండగులు అపహరించారు. చౌటుప్పల్‌ వద్ద ఎరువుల దుకాణం చిరునామా కోసం లారీ డ్రైవర్‌ కిందికి దిగాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు లారీతో ఉడాయించారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని