Crime News: ఆగంతకుల ఘాతుకం.. ఐదుగురి సజీవ దహనం

అస్సాంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు సజీవ దహనమయ్యారు. దిమా అసవో జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఏడు వాహనాలకు నిప్పు పెట్టారు...

Published : 27 Aug 2021 11:50 IST

గువహటి: అస్సాంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు సజీవ దహనమయ్యారు. దిమా అసవో జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఏడు వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో వాహనాల్లో ఉన్న ఐదుగురు వ్యక్తులు మంటల్లో కాలి చనిపోయినట్లు అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని