Crime News: ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. యువతి మృతి
భద్రాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్మకు యత్నించింది. యువతీ, యువకుడు పురుగుల మందు తాగారు.
భద్రాద్రి: భద్రాద్రి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్మకు యత్నించింది. యువతీ, యువకుడు పురుగుల మందు తాగారు. వీరిలో డిగ్రీ విద్యార్థిని(20) మృతిచెందగా.. యువకుడు గుగులోత్ వెంకటేశ్ పరిస్థితి విషమంగా ఉంది. అతడిని ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆత్మహత్యాయత్నానికి ప్రేమ వ్యవహారమే కారణమని గ్రామస్థులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అన్నమయ్య జిల్లాలో విషాదం.. ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
అన్నమయ్య జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. -
స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యాటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు బుధవారం నీటిలోపడి మృతిచెందారు.