డీజీపీ ఎదుట మావోయిస్టు నేత లొంగుబాటు
మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి ..
హైదరాబాద్: మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ మెంబర్ రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. మావోయిస్టు కార్యక్రమాలపై రంజిత్ విరక్తి చెంది లొంగుబాటుకు అనుమతి కోరారన్నారు. పాఠశాల వయసు నుంచే మావోయిస్టు కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు. ప్రస్తుత మావోయిస్టు భావజాలంతో ఎలాంటి ఉపయోగం లేదనేది రంజిత్ అభిప్రాయమన్నారు. మిగిలిన మావోయిస్టులను కూడా లొంగిపోవాలని తమ ద్వారా ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్లు డీజీపీ చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమావేశానికి రాలేదని తెదేపా కార్యకర్త ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడి
వైకాపా ఆధ్వర్యంలో నిర్వహించిన కుల సంఘ సమావేశానికి రాలేదన్న కారణంతో తెదేపా కార్యకర్త ఇంటి ప్రహరీని ధ్వంసం చేసిన సంఘటన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంలో చోటుచేసుకుంది. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదంలోనూ నిందితుడిగా రాహిల్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్పై మరో రోడ్డు ప్రమాదం కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో రెండేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో కారు నడిపిన వ్యక్తి రాహిల్ అని తాజాగా నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని నిందితుడిగా చేర్చి, సెక్షన్లను మార్చి తిరిగి దర్యాప్తు ప్రారంభించారు. -
హోటల్ దగ్ధం.. నర్సింగ్ విద్యార్థిని సజీవ దహనం
అనంతపురం జిల్లా కూడేరు మండలం జల్లిపల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ లీకేజీతో మంటలు ఎగిసిపడి హోటల్ కాలి యువతి సజీవ దహనమయ్యారు. -
ఎస్సై దాష్టీకాలకు తాళలేక.. చెక్పోస్టు చిరుద్యోగి ఆత్మహత్య
ఎస్సై ఒత్తిళ్లు, వేధింపులకు తాళలేక ఓ చిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్న దారుణమిది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం మేరకు.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని గుండ్లపాలేనికి చెందిన పోకూరి సురేష్బాబు(38) వ్యవసాయ మార్కెట్ యార్డు పరిధిలోని తెట్టు చెక్పోస్టులో అసిస్టెంట్గా పని చేస్తున్నారు. -
కబడ్డీ నేర్పిస్తామని నమ్మించి ఎస్సీ బాలికపై అత్యాచారం
కబడ్డీ ఆటలో మెలకువలు చెబుతామంటే నమ్మి వారి వద్దకు వెళ్లిన ఓ ఎస్సీ బాలికపై ముగ్గురు అత్యాచారానికి పాల్పడిన ఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
విద్యాదీవెన డబ్బులు రాక.. కుమార్తె హాల్టికెట్ కోసం తల్లి ఆత్మహత్యాయత్నం
జగనన్న విద్యాదీవెన నగదు రాకపోవడం ఓ విద్యార్థిని తల్లి ఆత్మహత్యాయత్నానికి కారణమైంది. -
సిద్ధం సభకు రాయితో వచ్చిన వైకాపా కార్యకర్త
కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి జగన్ సోమవారం నిర్వహించిన సిద్ధం సభకు వైకాపా కార్యకర్త ఒకరు రాయితో రావడం కలకలం సృష్టించింది. -
అస్వస్థతకు గురైన గురుకుల విద్యార్థి మృతి
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థి ప్రశాంత్(12) మంగళవారం రాత్రి మృతిచెందాడు. -
పరీక్షలకు అనుమతించలేదని... ఆర్జీయూకేటీలో విద్యార్థి బలవన్మరణం
పరీక్షలకు అనుమతించలేదనే బాధతో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఉదంతం బాసర ఆర్జీయూకేటీలో కలకలం సృష్టించింది. -
దద్దరిల్లిన బస్తర్
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఛత్తీస్గఢ్లోని మావోయిస్టు ప్రభావిత బస్తర్ ప్రాంతం కాల్పులతో మారుమోగింది.
తాజా వార్తలు (Latest News)
-
మండుతున్న ఆంధ్రప్రదేశ్
-
త్రిమూర్తులే దగ్గరుండి గుండ్లు గీయించారు: శిరోముండనం బాధితుల ఆక్రందన
-
‘మట్టి మనవాళ్లు తరలిస్తే సక్రమమే..!’.. జనం ప్రశ్నించక ముందే జాగ్రత్తపడిన ముత్తంశెట్టి
-
ప్రయాణికులు ఫుల్.. ఎంఎంటీఎస్లు నిల్
-
డ్వాక్రా సంఘాలను ప్రభావితం చేసే కార్యక్రమాలు వద్దు
-
5 శతాబ్దాల నిరీక్షణ భాగ్యం.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు