Crime News: రెండు ట్రక్కులు ఢీ.. నలుగురు సజీవ దహనం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజ్మీర్‌ జిల్లా ఆదర్శనగర్‌లో జాతీయ రహదారిపై ఎదురెదురుగా

Published : 17 Aug 2021 14:45 IST

అజ్మీర్‌‌: రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అజ్మీర్‌ జిల్లా ఆదర్శనగర్‌లో జాతీయ రహదారిపై ఎదురెదురుగా వచ్చిన రెండు భారీ ట్రక్కులు ఢీకొన్నాయి. వాహనాలు ఢీకొన్న తీవ్రతకు వాటిల్లో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. వాహనాల్లో రేగిన మంటల్లో చిక్కుకొని వాటిలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. రెండు ట్రక్కులు అగ్నికి ఆహుతయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని