Andhra News: అరకులో పర్యాటక బస్సు దగ్ధం.. సందర్శకులు సురక్షితం
అరకు ఘాటు రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా చిల్లూరు గ్రామానికి చెందిన 24 మంది పర్యాటకులు అరకులోయ సందర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా బస్సుకు షార్ట్ సర్క్యూట్ అయ్యి బస్సు పూర్తిగా దగ్ధమైంది.
అరకులోయ పట్టణం: అరకు ఘాటు రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. విజయనగరం జిల్లా చిల్లూరు గ్రామానికి చెందిన 24 మంది పర్యాటకులు అరకులోయ సందర్శన అనంతరం తిరిగి వెళ్తుండగా.. టైడా సమీపంలో బస్సుకు షార్ట్ సర్క్యూట్ అయ్యింది. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన ఆపేసి, పర్యాటకులను అలర్ట్ చేశాడు. దీంతో వారంతా బస్సులోంచి బయటకు వచ్చేశారు. అనంతరం క్షణాల్లో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
AP-Telangana: తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో రూ.12,800 కోట్లు: అశ్విని వైష్ణవ్
-
General News
Andhra News: కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా?.. ఏమవుతుందిలే అని బరితెగింపా?: ఏపీ హైకోర్టు
-
India News
RVM: 2024 ఎన్నికల్లో ఆర్వీఎంల వినియోగంపై కేంద్రం క్లారిటీ
-
Movies News
Thalapathy 67: ఊహించని టైటిల్తో వచ్చిన విజయ్- లోకేశ్ కనగరాజ్ కాంబో
-
General News
Viveka murder case: సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిని 6.30 గంటలపాటు ప్రశ్నించిన సీబీఐ
-
World News
Pakistan: పతనం అంచున పాక్.. 18 రోజులకే విదేశీ మారకపు నిల్వలు!