Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 61 మంది మృత్యువాత

ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొల్వేజి నగరానికి సుమారు 200 కి.మీ దూరంలో ఉన్న బయోఫ్వే వద్ద రైలు పట్టాలు తప్పడంతో 7

Published : 13 Mar 2022 08:31 IST

కొల్వేజి: ఆఫ్రికా దేశం కాంగోలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కొల్వేజి నగరానికి సుమారు 200 కి.మీ దూరంలో ఉన్న బయోఫ్వే వద్ద రైలు పట్టాలు తప్పడంతో 7 బోగీలు లోయలో పడిపోయాయి. ఈ ప్రమాదంలో 61 మంది మృతిచెందగా 52 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని