TSPSC: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్.. లావాదేవీలపై సిట్ ఆరా
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఐదో రోజు నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఆరు రోజుల కస్టడీలో భాగంగా ఐదో రోజు నిందితులను సిట్ అధికారులు విచారిస్తున్నారు. నిందితులు రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్, రేణుక దంపతుల బ్యాంక్ స్టేట్మెంట్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. గత కొంతకాలంగా జరిగిన లావాదేవీలపై సిట్ బృందం ఆరా తీస్తోంది.
మంగళవారం ఏపీపీఎస్సీలోని కాన్ఫిడెన్షియల్ సెక్షన్ సూపరింటెండెంట్ శంకరలక్ష్మి నుంచి మరికొన్ని వివరాలు సేకరించిన సిట్.. ఆమె చెప్పిన వివరాలతో నేడు ప్రవీణ్ణు విచారిస్తోంది. టీఎస్పీఎస్సీలోని మరికొంతమంది ఉద్యోగులకు కూడా నోటీసుల ఇచ్చేందుకు సిట్ అధికారులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులతో సంప్రదింపులు జరిపిన వారి కాల్ డేటా ఆధారంగా వివరాలు సేకరిస్తున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Movies News
keerthy suresh: పెళ్లి కుదిరితే నేనే స్వయంగా ప్రకటిస్తాను..: కీర్తి సురేశ్
-
Sports News
WTC Final: అలాంటి బంతులను సంధించాలి.. లేదంటే గిల్ చేతిలో శిక్ష తప్పదు: గ్రెగ్ ఛాపెల్
-
India News
Odisha Train Accident: ఎన్డీఆర్ఎఫ్ను తొలుత అప్రమత్తం చేసింది అతడే..
-
World News
Odisha Train Accident: నా హృదయం ముక్కలైంది.. రైలు ప్రమాదంపై బైడెన్ దిగ్భ్రాంతి
-
General News
Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
-
Crime News
Kakinada: గుడిలోకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురి మృతి