Viveka Murdercase: సిట్ నివేదికలు ఇచ్చేలా ఆదేశాలివ్వండి: ఎర్ర గంగిరెడ్డి
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు...
కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు మొదటి నిందితుడు ఎర్ర గంగిరెడ్డి పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సిట్-1, సిట్-2 దర్యాప్తు నివేదికలు కోర్టుకు సమర్పించేలా సీబీఐని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. సీఆర్పీసీ 207 సెక్షన్ ప్రకారం నివేదికలిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ విషయమై పులివెందుల కోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్