Kurnool: వాలంటీర్‌ను రాళ్లతో కొట్టి చంపిన దుండగులు

కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. రాజీవ్‌గాంధీ గాంధీనగర్‌లో ఓ వాలంటీర్‌ హత్యకు గురయ్యాడు.

Updated : 21 Sep 2023 09:29 IST

ఆదోని: కర్నూలు జిల్లా ఆదోనిలో దారుణం జరిగింది. రాజీవ్‌గాంధీ గాంధీనగర్‌లో ఓ వాలంటీర్‌ హత్యకు గురయ్యాడు. వాలంటీర్‌ హరిబాబును పలువురు దుండగులు రాళ్లతో కొట్టి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని