సిలిండర్‌ పేలి సజీవదహనమైన మహిళ

 కాకినాడ ఎల్విన్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో విజయలక్ష్మి(40) అనే మహిళ సజీవదహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని

Updated : 19 Mar 2021 10:22 IST

తూర్పు గోదావరి: కాకినాడ ఎల్విన్‌పేటలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ పేలి మూడు పూరిళ్లు దగ్ధం అయ్యాయి. ఈ ఘటనలో విజయలక్ష్మి(40) అనే మహిళ సజీవదహనమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని