Crime News: వైస్ ఎంపీపీ దారుణ హత్య.. కత్తితో నరికి చంపిన దుండగులు
శ్రీకాకుళం జిల్లా గార మండల వైస్ ఎంపీపీ, వైకాపా నేత రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన గ్యాస్ గొడౌన్ వద్దకు వాకింగ్కు వెళ్తున్న సమయంలో దుండగులు ఆయన్ను హతమార్చారు.
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం జిల్లా గార మండల వైస్ ఎంపీపీ, వైకాపా నేత రామశేషు దారుణ హత్యకు గురయ్యారు. శ్రీకూర్మంలోని తన గ్యాస్ గొడౌన్ వద్దకు వాకింగ్కు వెళ్తున్న సమయంలో దుండగులు ఆయన్ను హతమార్చారు. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు పల్సర్ బైక్పై వచ్చి కత్తితో మెడపై దాడి చేసి హతమార్చినట్లు తెలుస్తోంది. రామశేషు ఘటనాస్థలంలోనే మృతి చెందారు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆయన మృతదేహాన్ని చూసి బంధువులు రోధించారు. పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్మనోహర్నాయుడు, స్థానిక వైకాపా నేతలు ఘటనాస్థలాన్ని పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top 10 Budget Stories: కేంద్ర బడ్జెట్ - 2023 ప్రత్యేక కథనాలు!
-
Politics News
Nellore: వైకాపాలో మరో అసంతృప్త గళం.. పరిశీలకుడిపై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే
-
Movies News
Kichcha Sudeep: ఆమె చేసిన త్యాగాల వల్లే నేను ఇక్కడ ఉన్నా: కిచ్చా సుదీప్
-
Sports News
ICC Rankings: కెరీర్లో అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను అందుకున్న సూర్యకుమార్
-
India News
UPSC Jobs: యూపీఎస్సీ సివిల్స్ నోటిఫికేషన్ విడుదల.. పోస్టులెన్నంటే?
-
Politics News
Sajjala: కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వాయిస్ రికార్డు అయితే, ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు: సజ్జల