అడెల్లి పోచమ్మకు అద్భుత మందిరం
నిర్మల్ జిల్లాలో బాసర తరువాతి స్థానం అడెల్లి మహా పోచమ్మ ఆలయానిదే. దక్షిణ భారతంలో అతిపెద్ద పోచమ్మ దేవస్థానంగా పేరొందింది. ప్రతి ఆదివారం వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతటి
పునర్నిర్మాణానికి రూ.6.60 కోట్లు మంజూరు
సారంగాపూర్, న్యూస్టుడే : నిర్మల్ జిల్లాలో బాసర తరువాతి స్థానం అడెల్లి మహా పోచమ్మ ఆలయానిదే. దక్షిణ భారతంలో అతిపెద్ద పోచమ్మ దేవస్థానంగా పేరొందింది. ప్రతి ఆదివారం వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతటి ప్రఖ్యాతిగాంచిన ఈ గుడి దశ, దిశ మారనుంది. దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిర్మల్ నియోజకవర్గం సారంగాపూర్ మండలంలోని అడెల్లి పోచమ్మ తల్లిని వారి ఇంటి దేవతగా కొలుస్తారు. ఆ శాఖ మంత్రిగా ఇప్పటి వరకు రూ.2 కోట్ల నిధులిచ్చి పనులు చేయించారు. తన హయాంలో సంపూర్ణ ఆలయ అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఉన్నారు. ఇటీవలే మరో రూ.6.60 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులను ఇతర ఆలయాల నుంచి రుణంగా తీసుకొని నిర్మాణ పనులు చేపట్టడానికి ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులిచ్చారు. శాఖాపరంగా అన్ని పూర్తయ్యాయి. ఇక నిధులు విడుదల కావాల్సి ఉంది.
అడెల్లి మహా పోచమ్మ ఆలయం
వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం గతంలో పెంకుటింటిలో ఉండేది. 1980-82 మధ్యకాలంలో ఆర్సీసీతో ఆలయం నిర్మించారు. భక్తుల సౌకర్యార్థం 2017లో ప్రధానాలయానికి అనుసంధానంగా ప్రాకార మండపం ఏర్పాటు చేశారు. పెరుగుతున్న భక్తుల రద్దీతో ప్రధాన ఆలయం ఇరుగ్గా అమ్మవారి దర్శనానికి ఇబ్బందిగా మారింది. చిరుజల్లులు కురిసినా ప్రధాన ఆలయం పైభాగం నుంచి నీరు లోనికి వస్తున్నాయి. దీంతో ఆలయ పునర్నిర్మాణమే శాశ్వత పరిస్కారమని భావించారు. మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశాలతో ఆ శాఖ ఇంజినీరింగ్ అధికారులు, స్తపతులు ఆలయాన్ని సందర్శించి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి పనులపై ప్రణాళికలు(మాస్టర్ ప్లాన్) తయారు చేశారు. వాస్తుకు అనుగుణంగా ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. ఆలయ నిర్మాణ డిజైన్ ఖరారు పూర్తికాగా పరిసరాల్లో చేపట్టే అభివృద్ధి పనుల మాస్టర్ ప్లాన్కు ఆమోదం పొందాల్సి ఉంది. అయితే ఈ పనులను రెండు దఫాలుగా చేపట్టనున్నారు. తొలి విడతలో రూ.6.60 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం పూర్తి చేస్తారు. రెండో దశలో ఆలయ పరిసరాల్లో భక్తుల కోసం గెస్ట్హౌజ్లు, రేకుల షెడ్లు, మంచినీటి ట్యాంకులు, మరుగుదొడ్లు, స్నానపు గదుల నిర్మాణాలు చేపట్టనున్నారు.
ప్రధాన ఆలయం, ప్రాకార మండపం నమూనా
శతాబ్దాలపాటు మన్నికగా ఉండేలా..
ఆలయ పునర్నిర్మాణం పటిష్ఠంగా చేయనున్నారు. శతాబ్దాల పాటు దీర్ఘకాలికంగా మన్నికగా ఉండేలా, సువిశాలంగా భక్తులకు సౌకర్యవంతంగా ఉండే విధంగా డిజైన్ చేశారు. ప్రధాన ఆలయాన్ని యాదాద్రి వలే కృష్ణ శిలలతో నిర్మించనున్నారు. ఆలయ ప్రత్యేకతను ప్రదర్శించేలా శిల్పకళతో నిర్మాణం జరగనుంది. ప్రధానాలయాన్ని ఆనుకొని ముందుభాగంలో ఆర్సీసీతో ప్రాకార మండపం ఏర్పాటు చేయనున్నారు. పునర్నిర్మాణంతో ఆలయ రూపురేఖలు పూర్తిగా మారనునున్నాయి.
నిధులు విడుదల కాగానే టెండర్లు
-వడ్లూరి అనూష, ఆలయ ఈవో
ఆలయ పునర్నిర్మాణం కోసం ప్రణాళికలు రూపొందించి డిజైన్ తయారు చేశాం. మంజూరు కూడా వచ్చింది. నిధులు విడుదల కాగానే టెండర్లు పిలుస్తాం. అనంతరం నిర్మాణ పనులు చేపడుతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గణపతి గుడిలో హుండీ చోరీ
[ 25-04-2024]
ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్రనగర్ ఓంసాయి రెసిడెన్సీ అపార్ట్మెంట్లో గురువారం తెల్లవారుజామున చోరీ వెలుగు చూసింది. -
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?